భక్తుడు కోరుకుంటే చాలదు.. అర్హత యోగ్యతను చూసి వేణుగోపాలుడు కరుణించేవరకు ఎంతటి మహా భక్తులు అయినా నిరీక్షించ వలసిందే కదా !" ఆవేదన ఒక్కటే చాలదు.. ఆర్తిని కూడా జోడించాలి. కృష్ణుడు ఆంటే నాకు ఏమిటీ అందరికీ ఇష్టమే.. కానీ రాధానుగ్రహం లేనిదే కన్నయ్య కన్నెత్తి అయినా చూడడు. సుమా... అందుకే నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లీ.. అంటూ దీనంగా అమ్మను ఆశ్రయించాడు. శ్రీ రామదాసు..
No comments:
Post a Comment