Friday, September 14, 2018

అచ్చుకు హల్లు

శ్రీక్రిష్ణ నిర్యాణం తర్వాత అర్జునుడి పరాక్రమం నిర్వీర్యం అవుతుంది.. వ్యాసభగవాను డు కారణం చెబుతాడు.. శ్రీకృష్ణపరమాత్మ అనుగ్రహం వలన అర్జునుడు అనే పనిముట్టు శక్తివంతంగా పనిచేసింది..మనిషీ కృషికి దైవం చేయూత నిస్తే అద్భుతాలు చేస్తాడు. మనిషిలోని శక్తికి కారణం దైవం.. అచ్చుకు హల్లు కలిపితే అక్షర ప్రభావం మారినట్టు గా మనలో.అంతర్యామిగా ఉన్న సర్వాంతర్యామి కృష్ణయ్య ను ధ్యానిస్తూ చేసే ప్రతిపని విజయవంతం అవుతుంది.. యత్ర యోగీశ్వర కృష్ణో. యత్ర పార్థో ధనుర్ధర..తత్ర శ్రీ విజయో ర్ భూతి.. ధృవా నీతి ర్ మతిర్ మమ....

No comments:

A Drama that became Real!

The Turning Point Forty years ago, while teaching at Ragampet village high school, I experienced a moment that changed a student’s life fore...